మొలకెత్తిన విత్తనాలను తింటే ఎన్ని రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జనాలు వాటికి బదులుగా మైక్రో గ్రీన్స్ను ఎక్కువగా తింటున్నారు. మైక్రోగ్రీన్స్
జ్ఞానోదయం సాధించడానికి సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు తన రాజభవనం నుండి బయలుదేరినప్పుడు జుట్టు కత్తిరించాడని చరిత్ర సూచిస్తుంది. కానీ మనం బుద్ధ విగ్రహాలు చూసినప్పుడు, బుద్ధుడి తలపై చిన్నగా గట్టి
పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఎప్పుడూ ఏదో ఒక చారిత్రక నిర్మాణమో, శిలాజాలో, వస్తువులో బయట పడుతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం భయం గొల్పుతుంటాయి. చాలా వరకు
ఆదిపురుష్ సినిమా అనౌన్స్ మెంట్తో రెబల్ స్టార్ ప్రభాస్ హాట్ టాపిక్ అయ్యారు. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఆఫ్ ది డికేట్ అంటూనే భారీ ప్రాజెక్ట్ను ప్రేక్షకుల
పూర్వం రాజులు యుద్ధాలు చేసినప్పుడు.. రణరంగానికి వెళ్లేముందు వారి భార్యలు వారికి వీరతిలకం దిద్ది యుద్ధం చేయమని పంపించేవారు. ఈ క్రమంలోనే రాజు తమ పెద్దల ఆశీర్వాదం
తనతో పెళ్లికి నిరాకరించిందని …ఓ అమ్మాయిని పట్టపగలు కిడ్నాప్ చేసిన ఘటన కర్నాటకలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….కర్నాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన ఓ యువతి 11:30
1500 ఏళ్ల క్రితం రాసిన శిలప్పదికారంలోని ముఖ్య పాత్ర కణ్ణగి. మన దేశంలో రామాయణ మహాభారతాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో….తమిళంలో అంతే ప్రాధాన్యం గల రెండు రచనల్లో